Home » cm camp office
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
CM YS Jagan To Launch Abhayam Project : ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభయం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే… వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో త
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �