-
Home » cm camp office
cm camp office
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డ్స్ ప్రదానం : సీఎం జగన్
తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, మంత్రులు, అధికారులకు వసతి కల్పనకు కమిటీ
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
CM Jagan : జగనన్న తోడు పథకం నిధులు.. విడుదల చేయనున్న సీఎం జగన్
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి
CM Jagan Goshala : సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల.. అప్డేటేడ్ టెక్నాలజీతో నిర్మాణం
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
మహిళలకు రక్షణ : అభయ ప్రాజెక్టు, వాహనాల్లో ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు
CM YS Jagan To Launch Abhayam Project : ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభయం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే… వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో త
విశాఖ రాజధాని, కర్నూలులో హైకోర్టు : సీఎం జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ చెప్పింది
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
విశాఖలో సచివాలయం, సీఎంవో, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ : జీఎన్ రావు కమిటీ సంచలన సిఫార్సులు
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �