Home » cm chandrababu naidu
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు తెలిసింది. ఇదులో ఘటనకు ప్రధాన కారణాలను
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసే బాధ్యత ఎన్డీయే కూటమిది.
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారు..
కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ వరాలు ప్రకటిస్తారని..స్టీల్ ప్లాంట్పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు.
జగన్.. అమ్మ ఒడి పేరుతో ప్రతీ ఏటా ఎంతో కొంత కోత పెట్టారని మంత్రులు చెప్పారు.
సీఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గతేడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.