Home » cm chandrababu naidu
వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా ..
గోడౌన్ లో స్టాక్ తగ్గిందని సిబ్బంది చెప్తే మాకు తెలిసింది. తెలియగానే జాయిన్ కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత వహిస్తూ తగ్గిన బియ్యానికి డబ్బులు ..
పొత్తులో భాగంగా చాలామంది నేతలకు.. ఎన్నికల సమయంలో నిరాశే మిగిలింది. వాళ్లలో చాలామంది ఎమ్మెల్సీ పదువుల మీద ఆశలు పెట్టుకుంటే.. మరికొందరు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఒక వేళ అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందిస్తారు.
క్యాబినెట్లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది.
గుంట నక్కల్లా వ్యవహరించడం వైసిపికి తెలియదన్నారు.
ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు..
పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా..పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపే ఎమ్మెల్సీ పదవిని తెచ్చి పెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతోంది.
మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటాలు సాగిస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం.
గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.