Home » cm chandrababu naidu
రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునర్ ఉత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ లో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు.
ఇక సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు.
గుజరాత్ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.
ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తామని ముఖ్యమంత్రితో చెప్పారు అధికారులు.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేదానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెలాఖరుతో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ రిటైర్ కానున్నారు.