Home » cm chandrababu naidu
వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది.
తెలుగుదేశం ముందు తెలుగుదేశం తరువాత అన్నట్లుగా తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం.
భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోటోలు తెరపై చూపించి ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాస్ అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.
వరదలు వస్తే హెలికాప్టర్లో తిరిగే నాయకులు ఉన్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ చంద్రబాబును బాలయ్య ప్రశంసించారు.
టీ, కాఫీల్లో ఏది ఇష్టం అని బాబును బాలయ్య ప్రశ్నించారు.
మీకు వంట వచ్చా అని బాబును బాలయ్య ప్రశ్నించారు.
మీరు రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా.. తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించారు
మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు అని చంద్రబాబుని బాలయ్య ప్రశ్నించారు.