Home » cm chandrababu naidu
ఏమైనా ఈవీఎంల్లో కుట్ర చేసి ఓడించారని పదేపదే చెప్తున్న జగన్.. బ్యాలెట్తో జరిగే ఎన్నికలను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో... వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటూ.. నిట్టూరుస్తున్నారు ఫ్యాన్ పార్టీ తీరు చూసి జనం.
రాజధాని పేరుతో ప్రజాధనం లూటీ చేశారు. ఇది నేరం కాదా అని చూడాలి.
అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు. ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
చంద్రబాబు లాలూచీపడి పోలవరానికి అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట నిజం.
అధికారం వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి. తాత్కాలిక ప్రలోభాలకు లొంగొద్దు.
గత ప్రభుత్వంలో పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. వారితో టీడీపీ, జనసేన క్యాడర్ పై ఇష్టానుసారం కేసులు పెట్టించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పారు.
పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం ఎవరికైనా అందకపోతే.. 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
3 నుంచి 4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.