Home » CM Eknath Shinde
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో ప్రసారమయ్యాయి....
మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అయితే ఆయనే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని మహారాష్ట్ర బ�
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు
మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు..
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమ�
మనీషా కయాండే షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు.
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�
శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గతేడాది ప్రభుత్వం కూలిపోయింది.అంతక�
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.