Home » CM Eknath Shinde
''మెర్సిడెస్ కారు కంటే వేగంగా ఆటోరిక్షా దూసుకెళ్ళింది. ఎందుకంటే ఇది సామాన్య ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. మాది ప్రతి వర్గానికి న్యాయం చేసే సర్కారు. ఇది నా ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా మేము పాలన కొనసాగిస్తాం''అని ఏక్న�
సీఎంగా అధికారం చేపట్టాక ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు షిండే. ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని..దీంట్లో భాగంగానే ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చ
బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరు..ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది ..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.