Home » CM Eknath Shinde
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్ద�
బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీచేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటా
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో సమావేశమైన మహారాష్ట్ర కేబినెట్.. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సాంబాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్గా మార్చాల
సామాన్యుడికి భారమైపోయిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించారు. పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై లీటరుకు రూ.3 తగ్గిస్తున్న
ముంబై పోలీస్ కమిషనర్తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేబినెట్లోకి 25 మంది బీజేపీ నేతలు, 13 మంది ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన �
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్యమంత్రి ఇంటి ముందే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద ఎలా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.
అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి థానెలోని సొంత ఇంటికి వచ్చిన ఏక్నాథ్ షిండేకు స్వాగతం పలుకుతూ ఆయన భార్య లతా షిండే డ్రమ్స్ వాయించారు.