Home » CM Eknath Shinde
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ వ్యవసాయశాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూ
ఈసీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అయితే, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని షిండే వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మరో వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఉద్ధవ్
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
మహారాష్ట్రలోని అతిపెద్ద నాయకుల్లో పవార్ ఒకరని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేమని కొనియాడారు. శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే.. అదే శివసేన(ఉద్ధవ్ వర్గం)తో పొత్తులో ఉన్న పవార్ మీద ఈ స్థాయిలో ప్రశంసలు
‘‘తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధానమంత్రి నాకు చెప్పారు. లక్సెంబర్గ్ ప్రధాని నాతో ఫొటో తీసుకున్నారు. దాన్ని మోదీకి చూపించాలని చెప్పారు. జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన చాలా మందిని నేను కలిశాను. నేను మోదీ మనిషినని వారికి చెప్పాను’�
ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు.
ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ విద్యార్ధులకు అన్నం పెట్టేదిలేదంటోంది ప్రభుత్వం. ఈ ప్రభావం లక్షలాది చిన్నారులపై పడనుంది.
అనిల్ దేశ్ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. �