Home » CM Eknath Shinde
ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో 22 మంది త్వరలోనే బీజేపీలో చేరుతారని సామ్నా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ పత్రిక శివసేన పార్టీకి చెందిన పత్రిక అని తెలిసిందే.
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసే�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన పార్టీకి ‘రెండు కత్తులు.. ఒక డాలు’ గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ఆయన పార్టీకి ‘బాలసాహెబాంచి శివసేన’ అనే పేరును ఈసీ కేటాయించింది.
బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్ చాలా అసంతృప్తికి లోనయ్యారని, అంతకు ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చాలా బలవంతంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, షిండేను ముఖ్యమంత్రిగా నిర్ణయించిన
మొత్తం 20 మందితో కూడిన కేబినెట్లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ కంటే షిండే వర్గం ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జర
మహారాష్ట్ర లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. రెండు వర్గాలకు మంత్రివర్గంలో సమన్యాయం కల్పించారు. షిండే వర్గం నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చే�
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర
ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్�