cm jagan mohan reddy

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

    October 24, 2020 / 06:26 PM IST

    AP govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని జగన్ ఆదేశాలు �

    వీరులారా వందనం : పోలీసు ఉద్యోగాలకు డిసెంబర్ లో నోటిఫికేషన్ – సీఎం జగన్

    October 21, 2020 / 09:58 AM IST

    cm jagan announces police recruitment notification : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని, నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి�

    మున్సిపాలటీల ఆదాయాన్ని స్థానికంగానే ఖర్చు చేయాలి : సీఎం జగన్

    October 15, 2020 / 06:48 PM IST

    కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలటీలకు వచ్చే ఆదాయాన్ని స్థానికంగానే ఖర్చు చేయాలని జగన్ సూచించారు. ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడొద్దుని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు

    Tirumala Tirupathi : తిరుమలకు సీఎం జగన్

    September 23, 2020 / 09:26 AM IST

    Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్‌… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్‌ చేరుకుంటారు. అక�

    మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్!

    August 9, 2020 / 06:20 AM IST

    ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ప్రధ

    చిత్తుగా ఓడించారని వైజాగ్ పై పవన్ కు కసి – రోజా

    August 3, 2020 / 02:08 PM IST

    వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర

    ఏపీ బీజేపీకి కొత్త బాస్.. పవన్ కళ్యాణ్‌కు కష్టాలు మొదలైనట్టేనా?

    July 30, 2020 / 01:51 PM IST

    ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత

    వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.. ఇచ్చిన మాట నెరవేరస్తున్న సీఎం జగన్

    April 24, 2020 / 03:46 AM IST

    పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చ�

    సౌత్ కొరియా నుంచి ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు.. 10 నిమిషాల్లో ఫలితం

    April 17, 2020 / 07:37 AM IST

    కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కరోనా ప్రభావిత ప్రా

    ప్రధానికి సీఎం జగన్ కీలకసూచన: రెడ్‌జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చెయ్యాలి

    April 11, 2020 / 10:13 AM IST

    రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా ర�

10TV Telugu News