Home » cm jagan mohan reddy
నిత్యావసర ధరలను ప్రభుత్వమే ప్రకటిస్తుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మించి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేష�
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు.. నేను తండ్రిగా మీరు, నేను మన పిల్లలను ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తే.. రానున్న రోజుల్లో పిల్లలు నైపుణ్యాలతో ఎదుగుతారని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేదవాళ్లు మాత్రమే ఎందుకు తెలుగు మీడ
ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెల�
ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం సీఎం జగన్తో మూడోసారి సమావేశం కానుంది. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. రాజధానితో పాటు అమరావతి రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు చ
ఆందోళనలు, ధర్నాలతో అమరావతి అట్టుడుకుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే.. ఆందోళనకారులు సచివాలయ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం గొడవలు జరుగుతున్న క్రమంలో ఓ చిన్నారి గొడవలు గురించి వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన కోడూరి పుష్ప అనే నాల్గవ తరగతి చదివే చిన్నార
వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాల�
ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా