Home » cm jagan mohan reddy
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణ విషయంలో కొన్నాళ్లుగా సందిగ్ధం కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి గురువారం (జూన్ 17)న తెరపడే అవకాశాలు ఉన్నాయా? విద్యార్ధులు కోరుకున్నది జరుగుతుందా.. ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాశారు. విశాఖలో మానసిక వికలాంగుల స్కూల్ కూల్చివేతపై సీఎంకు లేఖ రాశారు. స్కూల్ కూల్చివేత ఘటన దారుణమన్నారు.
ఏపీలో కరోనా థర్డ్ వేవ్పై ఏపీ రాష్ట్ర సర్కార్ ముందుస్తు వ్యూహాన్ని సిద్ధంచేస్తోంది. థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే మందులు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తార
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. డాక్టర్ మడిలా గురుమూర్తి పేరును ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు.
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో
AP Rythu Bharosa : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 29) రూ.1,766 కోట్లను జమ చేయనుంది. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను అందించనుంది. వైఎస్సార్ ర�
Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 42 వేల 911 శాంపిల్స్ పరీక్షించినట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక్కరు
CM Jagan review on irrigation water projects : ఏపీలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం జగన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మే నాటికి పోలవరాన�