Home » cm jagan
ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప
ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ర�
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�
2021 ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు పనులుగా విభజన : – అంబేద్కర్ పార్కు పనులను రెండు విభాగాలుగ�
ఆ మంత్రిగారి మాటల్లో కావల్సినన్ని పంచ్ లు ఉంటాయి. కావాలనుకుంటే బూతులూ ఉంటాయి. చంద్రబాబుని చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు కీర్తిస్తుంటారు. ఇంతకాలం మైకుల ముందు వెనుకాముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పు�
ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫ�
చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) జరిగిన కేబినెట్ భేటీలో 22 అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన �