Home » cm jagan
ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
MLAలకు సీఎం జగన్ షాక్..వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి నో టికెట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్.
ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు.
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.