Home » CM KCR
Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందన్న ఊహాగానాలు వ�
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అధికార TRS... బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే... బీజేపీ నేతను కారెక్కించుకుని భారీ షాక్ ఇచ్చింది. కమలనాథులకు గులాబీ తీర్థం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
తెలంగాణలో స్కూల్స్ బంద్.!
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ 31 నుంచి 30శాతం పీఆర్సీ అమలవుతుందని చెప్పారు. 9లక్షల 97వేల 797 మందికి వేతనాలు పెంచారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చా�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు.
వామన్ రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. వామన్ రావు దంపతుల హత్య దురదృష్ణకరమన్నారు.