Home » CM KCR
కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత
ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ తప్పదా..? కరోనా కట్టడికి లాక్డౌనే మార్గమా..? ఆంక్షలపై కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోందా..?
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తెలంగాణ ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ కూడా కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రితో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు.
యశోధ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. డాక్టర్ ఎం.వి.రావు నేతృత్వంలోని వైద్యబృందం ఆధ్వర్యంలోకి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి కేసీఆర్ కు వైద్య పరీక్షలను కేటీఆర్ చేయిస్తున్నారు.
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ�
తెలంగాణ ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తన దీక్షను భగ్నం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఆమె