Home » CM KCR
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు.
ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని
తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని చెప్పారు.
సీఎం కేసీఆర్.. కేంద్రంపై ధ్వజమెత్తారు. దేశంలో CAAఅమలుపై ప్రశ్నిస్తూ.. బీజేపీ గవర్నమెంట్ వైఖరిని ఎండగట్టారు. భారత దేశాన్ని హిందూదేశంగా మారుస్తున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి కామెంట్లు వింటుండే సిగ్గుగా అనిపించిందని అన్నారు. మున్సిపల్ ఎన్నిక�
కేంద్రంలో ఉన్న సర్కార్ సరిగ్గా పనిచేయడం లేదని, ఢిల్లీ పెద్దల తీరు సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి GST కింద సుమారు రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. IGST కింద రూ. 2 వేల 812 కోట్లు రావాల్సి ఉందని వివరించార
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం