Home » CM KCR
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.
టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు.
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా