Home » CM KCR
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం 2020 జనవరి 1 నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ
తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని, మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.
ఆర్థికమాంద్యం నేపథ్యంలో శాఖలవారీగా ఖర్చులు తగ్గించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి పెంచాలని తీర్మానించింది.
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ లో పర్యటిస్తారు. అక్కడ జరిగే పలు అభివృధ్ది కార్యక్రమాలో పాల్గోంటారు. తన సొంత నియోజక వర్గం పర్యటనలో భాగంగా కేసీఆర్ ఉదయం 11కి సిద్దిపేట జిల్లా, ములుగులోని ఫారెస్ట్ కాలేజీకి చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన ఇల
సీఎం కేసీఆర్ 2019, డిసెంబర్ 11వ తేదీ బుధవారం గజ్వెల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి కేసీఆర్ గృహ ప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మ�
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.