Home » CM KCR
ఆర్టీసీని ప్రక్షాళించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ కార్మికులతో సమావేశం కానున్నారు. ఇందుకు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 01వ తేదీన ఈ మీటింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 97 డిపోలకు చెందిన కార్మికులు ఇందులో పాల్గొననున్నా
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు.
సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి రేపట�
రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. కే�
ప్రగతి భవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోతవ్సం. ఈసందర్భంగా రాజ్ భవన్ లో జరగుతున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ..మన భారతదేశానిది డైనమిక్ రాజ్యాంగమని ప్రశంసించారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు..చేర్పులు చేసుక�
ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం
సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు... విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్ భవన్కు వెళ్లనున్నారు. 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం గవర్నర్ తమిళిసైతో సమావేశం కానున్నారు. సీఎంతో పాటు..ఇతర అధికారులు ఉండనున్నారని తెలుస్తోంది. అందులో ఆర్టీసీ అధికారులు కూడా ఉంటారని సమాచారం. గవర్నర్�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం