Home » CM KCR
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్ను దీనిపై
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ లో 1.35లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు
సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మెపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. 2019, నవంబర్ 10వ తేదీ శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ �
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం(నవంబర్ 7,2019) హాట్ హాట్ గా విచారణ సాగింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై సీరియస్
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కార్మికులు చేపడుతున్న సమ్మె..ప్రభుత్వం విధించిన గడువు..తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్..చర్చిస్తున్నారు. 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం ప్రగతి భవన్కు మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఇన్ ఛ�