CM KCR

    తేలుతుందా : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష

    November 1, 2019 / 12:54 PM IST

    తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. కోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నవంబర్ 01వ తేదీన మరోసారి కోర్టులో ప్రభుత్వం, కార్మికుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు..నవంబర్ 02వ తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమ�

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు ఏం చెబుతుంది

    November 1, 2019 / 01:57 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప

    3వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

    October 29, 2019 / 04:03 AM IST

    తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    October 29, 2019 / 02:40 AM IST

    నిధులపై ప్రశ్నలు.. సమ్మెపై ఆగ్రహం.. చర్చల జరిగిన తీరుపై ఆరా.. విలీనం పక్కనపెట్టి చర్చలు జరపాలంటూ సూచనలు… బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ మొట్టికాయలు.. ఈదీ… ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు. నాలుగు

    తిరునక్షత్ర మహోత్సవం : ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధాన ఆలయం పూర్తి – కేసీఆర్

    October 28, 2019 / 12:58 PM IST

    2020 ఫిబ్రవరి నెలలో యాదాద్రి ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో విశేష యాగాన్ని నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. ప్రపంచ వైష్ణవ పీఠాల పండితులను పిలుస్తున్నట్లు, చిన జీయర్ స్వామీజీ అనుగ్రహంతో వికా

    తిరు నక్షత్ర మహోత్సవం : సీఎం కేసీఆర్ ధైర్యస్తుడు – చిన జీయర్

    October 28, 2019 / 12:20 PM IST

    రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా అక్కడకు వెళ్లి..చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర�

    మరిన్ని అద్దె బస్సులు : ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

    October 27, 2019 / 02:40 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ

    సీఎం కేసీఆర్ వరాల జల్లు : హుజూర్ నగర్ కు రూ.25 కోట్లు

    October 26, 2019 / 12:18 PM IST

    హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

    ప్రజా కృతజ్ఞత సభ : హుజూర్ నగర్ గులాబీ మయం

    October 26, 2019 / 07:44 AM IST

    హుజూర్ నగర్ గులాబీ మయంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ ప్రజాకృతజ్ఞత సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో హుజూర్‌నగర్‌ వెళుతున�

    హూజూర్ నగర్ ప్రజాకృతజ్ఞత సభ : హాజరు కానున్న సీఎం కేసీఆర్

    October 26, 2019 / 12:54 AM IST

    సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో మెజార్టీతో ప్రజలు గెలిపించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన హుజూర్‌నగర్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞత తెలపను�

10TV Telugu News