Home » CM KCR
తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలకు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ముందును
తెలంగాణ ఆర్టీసీ ఫ్యూచర్పై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్..కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇ
ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్
మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్. మిగిలిన 5 వేల
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులకు చేరుకుంది. నవంబర్ 05వ తేదీల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం లెటెస్ట్గా డెడ్ లైన్ విధించింది. దీంతో కొంతమంది విధుల్లో చేర�
సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని..ఇది సరి కాదంటున్నారు నల్గొండ ఆర్టీసీ డిపో కార్మికులు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా..విధుల్లో చేరండి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర మంత
సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి డెడ్ లైన్ ప్రకటించారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఛాన్స్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత�
ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా సమ్మె చేస్తున్నాయని, దురహంకారపూరితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారన�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.