Home » CM KCR
ప్రగతిభవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మెకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింద�
హుజూర్నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమ�
హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కథ ముగిసింది అని బాంబు పేల్చారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. విజయం గురించి ప్రసంగించిన ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించ
వారాల తరబడి సమ్మెకు దిగిన ఆర్టీసీ వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సమ్మె పూర్తిగా అర్థరహితంగా ఉంది. పనికిమాలిన డిమాండ్లతో కార్మికులను ముంచుతున్నారు. యూనియన్ స్వార్థ్యాల కోసం ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. 
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపుపై సీఎం