Home » CM KCR
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్ని ఇరకాటంలో
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్... గురువారం(అక్టోబర్
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్చలకు ముందుడుగు వేశారు. కార్మిక సంఘాలతో ఎవరు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం కేస�
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నాయి. నియోజకవర్గంలో విజయం సాధించాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరిపై విమర్శలు గుప్పించుకుంటుండడంతో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కలకలం చెలరేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకున్నాడు. గాయపడిన కానిస్టేబుల్ ను సహచరులు వెంటనే హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుత�
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ
తెలంగాణలోని గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రామ కార్మికుల జీతాలు పెంచింది. రూ.8వేల 500 కి పెంచూతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం(అక్టోబర�
ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం