Home » CM KCR
సర్కార్ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. �
ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త
తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 06వ తేదీ జరిపిన మీటింగ్కు కొనసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ఈ మీటింగ్ జరుగనుంది. ఆర్టీసీపై
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సమ్మెకు దిగడాన్ని ఆయన తీవ్ర తప్పిదంగా భావించారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్�
ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే..కొన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఇక నుంచి కార్మికులతో ఎలాంటి రాజీ ఉండదని..చర్చల ప్రసక్�
ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,