Home » CM KCR
బతుకమ్మ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ పూల వేడుకల్లో.. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగకు నగరం సిద్ధమైంది. బతుకమ్మ ఘాట్ల దగ్గర విద్యుత్ దీపాలు అమర్చారు. బతుకమ్మల నిమజ్జనం కోసం చెరువులు, కుంటలతో పాటు నీటి తొట్టీలు ఏర్పాటు చేశారు. స�
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్..కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి..అభినందనలు తెలిపారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30గంటలక
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రధానితో కేసీఆర్ భేటీ సమయం మారిపోయింది. శుక్రవారం(అక్టోబర్ 04,2019) ఉదయం 11గంటలకు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్న
అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.