Home » CM KCR
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కార్మికుల మద్దతుగా ప్రజాసంఘాలతో పాటు విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి. సోమవారం(అక్టోబర్ 14,2019) ఓయూ స్టూడెంట్స్
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో రవాణా సౌకర్యం లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఇటు కార్మిక సంఘాలు, అటు ప్రభుత్వం ఎవరికి వారుగా పట్టుదలతో ఉన్న
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్… మరిన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… మంత్రులు, కలెక్టర్ల స�
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి
తెలంగాణలో పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తొలి విడత పూర్తి కావడంతో… రెండో విడతపై దృష్టి సారించారు. ఇందుకోసం 2019, అక్టోబర్ 10న ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర