Home » cm pinarai vijayan
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ�
కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నాసురేష్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిని గంజాయి కేసులో ఇరికించాడు. చివరకు పోలీసుల విచారణలో ఇది తప్పుడు కేసుగా తెలియడంతో సదరు వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుంది. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్ళింది
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్లో.. కేరళ సీఎం పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ �
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అంది�
కేరళలో పబ్ల ఏర్పాటుకు అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో పబ్లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా సీఎం పినరయి విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ లో ప్రకటించిన జరిమానాలను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 23, బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మద్యం తాగి వాహానం నడిప�