Home » CM relief fund
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడిన ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారత్లో ఉండగా.. ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి.
cm jagan give 50 lakhs to volunteer lalitha family: శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ పిల్లా లలిత(28) మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును మై హోం ఇండ్రస్�
కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..
కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయల చెక్ను మంత్రి కేటీఆర్కు అందచేసిన నందమూరి బాలకృష్ణ..
కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..
కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..