Home » CM Revanth Reddy
బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని చెప్పారు.
12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది.
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు.
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
మళ్లీ నీళ్ల ట్యాంకర్లు, బిందులు ఎందుకు కనిపిస్తున్నాయి? 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తామంటున్నారు.
100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా?
మైనారిటీలను చేతి కింద పెట్టుకుని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయలేదా? 40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ ది.
కాస్త మీ సార్ తో మాట్లాడవయా. గవర్న్ మెంట్ ను కూలగొడదాము. మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతాను..
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సఫలం అయినట్టు కనబడుతోంది.