Home » CM Revanth Reddy
దొంగ రాజీనామా లేఖతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీశ్ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు.
కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు.
Harish Rao: అసలు రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన..
హరీశ్ రావు సవాల్ స్వీకరించారు కాబట్టి తాను చెప్పిన టైమ్కు గన్పార్క్కు వచ్చారని.. సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని మంద కృష్ణమాదిగ విమర్శించారు.
రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తన స్టాఫ్ తో నైనా పంపించాలని అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నానని..
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.
రిజర్వేషన్లు రద్దుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.