Home » CM Revanth Reddy
కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని రేవంత్ అన్నారు.
ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు.
తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు.
మరోవైపు, లోక్సభ ఎన్నికల వేళ రామగుండం కార్పొరేషన్లోనూ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి నెలకు వెయ్యి మిగిల్చామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. మల్లారెడ్డి కళాశాలకోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లిలో 2500 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు రావడంతో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు ఫ
CM Revanth Reddy : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక రోడ్డుమ్యాప్తో వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని సీఎం రేవంత్ హమీ ఇచ్చారు.
Harish Rao Comments : రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోనేది లేదన్నారు. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్కు సంబంధించిన సమస్య.. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.