Home » CM Revanth Reddy
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.
ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యా.. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు.
రెండు గ్యారెంటీ పథకాలను చేవెళ్లలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
బీఆర్ఎస్ రెండు మ్యానిఫెస్టోలు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చర్చించేందుకు సిద్దమా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
Sampath Kumar: రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవికాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్రెడ్డి ప్రభుత్వం.