Home » CM Revanth Reddy
అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు.
పాత రేషన్ కార్డుల్లో పెండెన్సీ దరఖాస్తులు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Indiramma Houses : ఇకపై ఇందిరమ్మ ఇళ్లను పొందడం అంత ఈజీ కాదు. జియో పెన్సింగ్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అలాంటి ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే నిధులు అందనున్నాయి.
బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది.
తాను చెప్పింది నిజమైతేనే తమకు ఓటు వేయండని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
మేము చేసిన సర్వేని కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి.