Home » CM Revanth Reddy
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ..
ఎంత రిస్క్ అయినా సరే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేతలు చెబుతున్న మాటలు నమ్మకూడదని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరూరా గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ..
తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల కోసం మందకృష్ణను బీజేపీ కౌగిలించుకుంది. అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు వర్గీకరణ చేయడం లేదు?
జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లో మూడు విడుతల్లో మూడెకరాల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను..
సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసింది ఒకటయితే.. బీసీ నేతలు ప్రవర్తించే తీరు మరోలా ఉంటోంది.
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.