Home » CM Revanth Reddy
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట.
ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో అదనంగా మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాల కోసం..పదుల సార్లు..అధిష్టానంతో చర్చోప చర్చలు.. మంతనాలు జరిగాయి.
గ్రూప్ -1 అభ్యర్థుల పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన కొద్ది సేపటికే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు.
విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు.
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.