Home » CM Ys Jagan
ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు(Chandrababu Viveka) మండిపడ్డారు. వివేకా హత్య విషయంలోనూ..
వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు(Konidela Nagababu) హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే..
రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చని అచ్చెన్నాయుడు(Atchennaidu) అన్నారు. ఈసారి కచ్చితంగా టీడీపీదే విజయం అని, 160 స్థానాల్లో గెలుపు ఖాయమని..
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కు ఎంతమాత్రం భయపడేది లేదు. టికెట్ ధరలు నచ్చకపోతే.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
డబ్బు కోసం అప్రూవర్ గా మారానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి తెలిపాడు.
ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే..
ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి..
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు..
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా..