Home » CM Ys Jagan
ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం.
ఇవాళ టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు.
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు.
ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని
రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక.. రాజధానిని అమరావతిలో ఉంచాలని టీడీపీ నేతలు అంటారు.. మరి అదే ఫార్ములా హిందూపురంకి వర్తించదా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇండస్ట్రీకి చేసింది ఏమైనా ఉందా?
ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ కొట్టేశాడు. వేరొకరికి రావాల్సిన ఉద్యోగం దొబ్బేయ్యడం తప్పుకాదా..? రాష్ట్రం విడిపోతే ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకి
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్ తెలిపారు. కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు.
హ్యాపీ మ్యారేజ్ డే మహేష్.
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జగన్. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు.