Home » CM Ys Jagan
ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు.
ఛార్జిషీట్ చూస్తే షాక్ కి గురి చేసింది. సంబంధం లేని వ్యక్తులను ఛార్జిషీటులో చేర్చడం దురదృష్టకరం. సీబీఐ ఛార్జిషీట్ లో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం
అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు... కానీ డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇందుకు గల కారణాలను..
వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం అంటూ ఓటు వేస్తే.. విద్యుత్ తీగలని పట్టుకోవటమే అని ఆనాడే హెచ్చరించాను అన్నారు.
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని..
సీఎం జగన్రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని ముఖ్యమంత్రి జగన్ని నిలదీశారు నారా చంద్రబాబు.
కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోమువీర్రాజు చెప్పారు.
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..