Home » CM Ys Jagan
రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం..
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33వేల 168 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర జల్శక్తి శాఖ తేల్చింది.
చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చి.. అన్నదమ్ముల (చిరంజీవి- పవన్ కళ్యాణ్) మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్కి లేదని మంత్రి బాలినేని తేల్చి చెప్పారు. అసలు జగన్ ది అటువంటి క్యారెక్టర్..
ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద చిరంజీవి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? వారిద్దరి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ.. వన్ టూ వన్ భేటీ ఊహాగానాలకు...
చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం అన్నారాయన. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పని చేస్తుందన
పీఆర్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుపు నిరసనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు.
పీఆర్సీపై సీఎం జగన్ కీలక భేటీ
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు
CM Jagan meets PM Modi | CM Jagan Delhi Tour