Home » Comments
భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్సైట్లు, పోర్టల్స్ను హ్యాక్కు గురయ్యాయి. డ్రాగన్ఫోర్స్, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యా్క్ అయ్యా
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు.
మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది అని..రాజకీయాల కోసం అమరావతిని బలి పట్టవద్దని బీజేపీ ఎంపీ జీవిఎల్ అన్నారు.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.
మేము నామినేటెడ్ వ్యక్తులం కాదు..గవర్నర్ కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.రాజ్యంగంలో ఎవరి విధులు ఏ విధంగా ఉండాలనేది తెలియజేశారని అన్నారు.
దేశంలో కేసీఆర్ తప్ప దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నారా? అంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అన్నారు.
మంత్రి పదవి వస్తుందనుకున్నా..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..నని తెలిపారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.
ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. అసోం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ విద్యాలయాలు ఇచ్చారన్నారు.
పంజాబ్ లో లాగానే కేంద్రం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదా బాయిల్డ్ రైస్ అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండూ కుదరవంటే తెలంగాణ రైతులకు నష్టం చేయడమేనని తెలిపారు.