Home » Comments
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో పీఎంఏవై లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మాట్లాడిన మోదీ.. గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావో వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ గిమ్మిక్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల ఆలో
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసుల
గ్యాంగ్రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ�
కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు'' అని అన్�
రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వా�
మేము శత్రువులం కాదు, ఇది యుద్ధమూ కాదు. మా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది. ఖర్గేను ఎన్నుకోవడం జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలోని మొదటి వరుసలో ఉండే ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్నే ఆయన కొనసాగిస్తారు. కా
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందగానే సో
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ �
కొద్ది రోజుల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. తేజశ్వీ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజశ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది గడిచిన కొద్ది రోజుల అనంతరమే దేశ రాజకీయాలపై నితీశ�
తాజాగా తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని తేజశ్వీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ తొందరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకోను�