Commissioner

    దేశంలోనే ఫస్ట్ : హైదరాబాద్ లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రత్యేకతలు

    March 25, 2019 / 05:33 AM IST

    హైదరాబాద్ : చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు, పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాలను అనుసరించి..లైగింక వేధింపుల కేసుల్లో చిన్నారులకు వెంటనే  న్యాయం అందించేం�

    వీళ్లు మారరు : 755 మంది మందుబాబులకు జైలు

    March 3, 2019 / 05:22 AM IST

    హైదరాబాద్: తాగి వాహనాలు నడపొద్దురా బాబూ అంటు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా మందుబాబులు మాత్రం ఎంతమాత్రం వినటంలేదు. రోజు చెక్కింగ్ లలో పట్టుబడటం..ఫైన్ కట్టటం మళ్లీ అదేపని. కానీ నగర పోలీసులు వారిని అంతటితో వదలటం లేదు..మందుకొట్టి బండి నడిన 755 మ

    ఫుడ్ పారేయొద్దు : హైదరాబాద్ లో ఫీడ్ ద నీడ్ ప్రారంభం

    February 14, 2019 / 10:06 AM IST

    హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమానికి జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ దాన కిశోర్‌ ప్రారంభించారు. వృధా అవుతున్న ఆహారాలను ఆకలితో ఉన్నవారికి అందించేందుకు ఫీడ్

    ఆదర్శం : రూ.36 వేలతో కమిషనర్ కుమారుడి పెళ్లి 

    February 7, 2019 / 07:25 AM IST

    విశాఖ : ఈరోజుల్లో వివాహం అంటే హంగు..ఆర్భాటం..హడావిడి..భారీ మెనూ ఇలా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్న వివాహాలను ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఆర్భాటాలకు స్థాయి..ఆర్థిక స్తోమతతో పనిలేకుండా జరుగుతున్నాయి. అటువంటిది ఓ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో వివాహమంటే ఎంతో �

    ఇతర దేశాల్లోనూ : ‘తెలంగాణ’ బియ్యానికి బ్రాండింగ్

    February 5, 2019 / 03:40 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ బియ్యానికి బ్రాండ్ సాధించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేసి..బియ్యంగా మార్చి వాటిని ‘తెలంగాణ’ బ్రాండ్‌ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తోంది. ఏం పండించాం&#

    చెత్తపై సీసీ కన్ను : సిటీలో కంపును నానో చెప్పేస్తుంది

    January 24, 2019 / 10:04 AM IST

    హైదరాబాద్ : నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు జీహెచ్ ఎంసీ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది. పారిశుద్ధ్యం అనేది సమాజంలో జీవించే ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఎవరికి వారు నిర్లక్ష్యం చేయటంతో నగరంలో పారిశుద్ధం కొరవడుతోంది. ఈ క్రమంలో ఇన్

    బిగ్ సీ షోరూమ్ చోరీ కేసు :  మూడేళ్లకు దొరికిన దొంగ 

    January 12, 2019 / 11:11 AM IST

    హైదరాబాద్ : గోడకు కన్నం వేసి రూ.5.5 లక్షల విలువైన 35 స్మార్ట్ ఫోన్స్ ను..6 మెమరీ కార్డ్స్ ను  అత్యంత చాకచక్యంగా కొట్టేసిన దోపీడీ కేసును మూడేళ్లకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.  సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోల

10TV Telugu News