Home » Company
తమిళనాడుకు చెందిన గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు బాటా కంపేనీ చెప్పులని పోలీ ఉన్న చెప్పులు వాడారని తన ట్విటర�
ఏపీ సీఎం జగన్ అనంతపురంలో పర్యటిస్తారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం నాడు జరిగే..కియా మోటర్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు వ�
ఓ కంపెనీ తమ ఆఫీసులో పనిచేసే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని జపాన్ కి చెందిన కంపెనీ నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే
టెలికం రంగంలో సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు వెల్�
బాబ్బాబూ..ఆ పని చేసి పెట్టరా..నీకాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాను అంటాం. అది ఒక ఊతపదం. కానీ తీరా ఆ వ్యక్తితో పని జరిగాక మనం అన్న పనిచేస్తామా? చేయనే చేయం. ఇప్పటి వరకు ఆ మాట అనడమే చూశాం.. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. ఆ కంపెనీ ఉద్యోగ�
ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసిన బీమా కంపెనీకి భారీ జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల ఫోరం. పాలసీ నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బిల్లు చెల్లించడంతోపాటు.. అతడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గానూ మరో రూ. లక్ష చెల్లించాలంటూ ఆదేశ�
ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్ అంతా దీన్నే ఫాలో అవుతున్నారు. మార్కెటింగ్ కూడా ఈ ట్రెండ్ నే అనుసరిస్తోంది. సరికొత్త ప్రొడక్ట్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్నమైన ఎలాక్ట్రానిక్స్ వస్తువులు తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వేసవిల వచ్చిదం�
వేలం వెర్రి అంటే ఇదేనేమో. కొనేవాడు ఉండాలే కానీ అమ్మడానికి కాదేది అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. చివరికి గాలిని కూడా డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు. గాలిని అమ్మడం వింతేముంది అనే సందేహం రావొచ్చు. వారు అమ్మేది మూములు గాలి అయితే అందులో విం
వరుస IT దాడులతో తమిళనాడు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల్లో భారీగా డబ్బు..కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.
అంబాసిడర్ కారు. భారతీయులకు ఎంతో అనుబంధమున్న కారు. ఎప్పుడో కనుమరుగైన పోయిన ఈ అంబాసిడర్ సరికొత్త హంగులతో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. హిందూస్థాన్ మోటార్స్ను ఇటీవలే సొంతం చేసుకున్న ఫ�