Home » Company
One day Internet Bill : లక్షల్లో ఇంటర్నెట్ బిల్లు చూసి ఓ కంపెనీ షాక్ అయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4.6 లక్షల నెట్ బిల్లు వచ్చింది. అది కూడా నెలకు కాదు.. ఒక రోజు ఇంటర్నెట్ బిల్లు అంట.. అంత మొత్తంలో ఇంటర్నెట్ బిల్లు రావడం చూసి సదరు కంపెనీ నివ్వెరపోయింది. అంతర
Jeff Bezos Amazon CEO : అమెజాన్ సీఈవో పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ అండీ జెస్సీ సీఈవో గా నియామకం కానున్నారు. ఈ సందర్భంగా బెజోస్ తన కంపెనీ
Telangana police request : అప్పుల పేరుతో.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల ఫిర్యాదుతో.. రెండు వందలకు పైగా లోన్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్ను తొలగించాలని గూగుల�
Battery made from nuclear waste : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 28 వేల సంవత్సరాలకు వరకు పని చేస్తుందని కాలిఫోర్నియాకు చెందిన NDB కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను సంబంధింత కంపెనీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ బ్యాటరీని ఎ�
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి JioFi (జియో ఫై) కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..జ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు,ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ మధ్య వివాదం మరింత ముదిరింది. బంజారాహిల్స్ లోని రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై పవన్ ఫాన్స్ దాడి చేశారు. ఆఫీసును ఓయూ జేఏసీ విద్యార్థులు ధ్వంసం చేశారు. ప్రవర్ స్టార్ పేరుతో ఇటీవల కొత్త సిన�
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ త్వరలో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్ల�
చైనాలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య వేలకు చేరుకొంటోంది. చాల మంది ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని వూహ�
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ