Home » complaint
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
తన ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని కేంద్ర హోమ్శాఖకు కోటంరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోనే కాదని మంత్రులు, 35మంది ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు క
దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగ
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీ�
మధ్యప్రదేశ్లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్కు ఫిర్యాదు చేసారు.
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ బాస్పై ఆ పార్టీ కీలక నేత ఫిర్యాదు చేయడం ఆశ్చ్యర్యానికి గురి చేస్తోంది. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు పోలీసులకు
ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? హిందువలు మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ బిహార్ ఐటీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.