Complaints

    ఈ-కామర్స్ కంపెనీలపై కస్టమర్లు ఫైర్ : హెల్ప్ లైన్ ఫిర్యాదుల్లో జియో, ఫ్లిప్‌కార్ట్‌ టాప్

    November 16, 2019 / 09:30 AM IST

    ఈ కామర్స్ కంపెనీలు అందించే సర్వీసులపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తునా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై భారీగా ఫిర్యాదులు నమోదైనట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డ

    కోడెలపై ఫిర్యాదులు చేసింది ఎవరు.. ఎన్ని కేసులున్నాయి

    September 18, 2019 / 02:52 AM IST

    టీడీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కే-

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

    May 2, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �

    BCCI Ombudsman : సచిన్, లక్ష్మణ్ హాజరవుతారా

    May 1, 2019 / 02:25 AM IST

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ లక్ష్మణ్‌లు బీసీసీఐ అంబుడ్స్ మెన్ ఎదుట హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్ మెన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ పలు ఆద

    మోడీ, షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో పిటిషన్

    April 29, 2019 / 05:40 AM IST

    ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో

    కుక్క మరణం: కేసు పెట్టిన పాటల రచయిత్రి

    April 21, 2019 / 08:07 AM IST

    ప్రాణప్రదంగా పెంచుకునే కుక్కను నిర్లక్షంతో ఆస్పత్రి సిబ్బంది చంపేశారని ఆరోపిస్తూ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు ఓ సినీ గేయరచయిత్రి. మణికొండ సెక్రటేరియెట్‌ కాలనీకి చెందిన రచయిత గౌరీవందన కొన్నిరోజులుగా ఒక వీధి కుక్కను పెం�

    వాట్ యాన్ ఐడియా : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే WhatsAppలో ఫిర్యాదు

    April 18, 2019 / 12:55 PM IST

    గతంలో ఏదైనా జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడేది. అంతకన్నా పోలీస్ స్టేషన్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలాంటి బాదర బందీ లే

    ఛానళ్లపై పూనంకౌర్ కంప్లయింట్ : వాళ్లను వదలొద్దు.. చర్యలు తీసుకోండి

    April 16, 2019 / 01:14 PM IST

    యూ ట్యూబ్ ఛానల్స్‌పై కంప్లయింట్ చేశారు పూనమ్ కౌర్. వాళ్లను వదలొద్దని..చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఆమె. కొన్ని రోజులుగా యూ ట్యూబ్‌లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం హైదరాబాద్ సైబర్ క

    రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిశీలిస్తాం : ద్వివేది 

    April 11, 2019 / 02:24 PM IST

    పోలింగ్ కేంద్రాలపై రేపు స్క్రూటినీ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగిన గొడవలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించ

    న్యాయం చేయండి : CEC ని కలిసిన సునీత

    March 22, 2019 / 09:52 AM IST

    తన తండ్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఏ�

10TV Telugu News